Webdunia - Bharat's app for daily news and videos

Install App

రచ్చ రంబోలా చేస్తున్న జై బాలయ్య : 'వీరసింహారెడ్డి' నుంచి ఫస్ట్ సింగిల్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (11:57 IST)
హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్ర "వీరసింహా రెడ్డి". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. 'రాజసం నీ ఇంటిపేరు.. పౌరుషం నీ ఒంటి పేరు' అంటూ సాగే ఈ పాట అద్యంతం చాలా పవర్‌ఫుల్‌గా చిత్రకరించారు. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఎస్ఎస్. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు థమన్ అద్భుతంగా ట్యూన్స్ కట్టారు. ఫలితంగా అదిరిపోయే రేంజ్‌లో ఈ పాట ఉంది. 
 
రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించగా, కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్‌లు కీలకపాత్రను పోషించారు. 
 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments