Webdunia - Bharat's app for daily news and videos

Install App

రచ్చ రంబోలా చేస్తున్న జై బాలయ్య : 'వీరసింహారెడ్డి' నుంచి ఫస్ట్ సింగిల్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (11:57 IST)
హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్ర "వీరసింహా రెడ్డి". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. 'రాజసం నీ ఇంటిపేరు.. పౌరుషం నీ ఒంటి పేరు' అంటూ సాగే ఈ పాట అద్యంతం చాలా పవర్‌ఫుల్‌గా చిత్రకరించారు. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఎస్ఎస్. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు థమన్ అద్భుతంగా ట్యూన్స్ కట్టారు. ఫలితంగా అదిరిపోయే రేంజ్‌లో ఈ పాట ఉంది. 
 
రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించగా, కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్‌లు కీలకపాత్రను పోషించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments