Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం.. అమ్మమ్మ ఇకలేరు..

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (12:58 IST)
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రష్మీ గౌతమ్ బామ్మ ప్రాణాలు కోల్పోయారు. రష్మీ కుటుంబంలో ఈమె ముఖ్యమైన వ్యక్తి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా రష్మీ గౌతమ్ తెలియజేసింది. 
 
తన అమ్మమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మమ్మతో తన అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేసింది. మా కుటుంబం అంతా సమావేశమై మా అమ్మమ్మ ప్రమీలా మిశ్రగారికి చివరిసారిగా వీడ్కోలు పలికింది. 
 
ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ప్రభావం మాపై చాలా వుందని పేర్కొంది. ఆమె జ్ఞాపకాలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని.. ఓ శాంతి అంటూ పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్‌కు ధైర్యం చెప్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments