Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం.. అమ్మమ్మ ఇకలేరు..

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (12:58 IST)
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రష్మీ గౌతమ్ బామ్మ ప్రాణాలు కోల్పోయారు. రష్మీ కుటుంబంలో ఈమె ముఖ్యమైన వ్యక్తి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా రష్మీ గౌతమ్ తెలియజేసింది. 
 
తన అమ్మమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మమ్మతో తన అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేసింది. మా కుటుంబం అంతా సమావేశమై మా అమ్మమ్మ ప్రమీలా మిశ్రగారికి చివరిసారిగా వీడ్కోలు పలికింది. 
 
ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ప్రభావం మాపై చాలా వుందని పేర్కొంది. ఆమె జ్ఞాపకాలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని.. ఓ శాంతి అంటూ పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్‌కు ధైర్యం చెప్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments