Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ఔట్.. వెల్లడైన అసలు నిజాలు

ప్రముఖ తెలుగు ఛానెల్‌ ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌లో ఇటీవల వస్తున్న ప్రోమోని చూసే ఉంటారు. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ టీమ్‌ని ఓ రేంజిలో ఉతికి ఆరేసారు జడ్జిలు రోజా, నాగబాబులు. మార్చి 31, శుక్రవారం నాడు ప్రసారం కానున్న షోలో ఈ గొడవను

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (13:36 IST)
ప్రముఖ తెలుగు ఛానెల్‌ ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌లో ఇటీవల వస్తున్న ప్రోమోని చూసే ఉంటారు. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ టీమ్‌ని ఓ రేంజిలో ఉతికి ఆరేసారు జడ్జిలు రోజా, నాగబాబులు. మార్చి 31, శుక్రవారం నాడు ప్రసారం కానున్న షోలో ఈ గొడవను మొదలుపెట్టింది రష్మీ. 
 
"అసలేంటి మీరు పెద్ద తోపులనుకుంటున్నారా" అని రష్మీ అనడంతో గెటప్ శీను ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. స్కిట్ బాగానే వచ్చింది నువ్ జడ్జీలను కనుక్కోమంటూ. అసలు ప్రాబ్లెం ఏంటి మీకు అంటూ మొదలెట్టిన నాగబాబు ఘాటైన పదజాలంతో స్టేజీపై ఉన్న మొత్తం బృందాన్ని గెటౌట్ అనే వరకు వెళ్లిపోయాడు. ఇదీ ఈ ప్రోమోలో ఉన్నది. 
 
ఇంతకీ దీని వెనుక నిజాలేంటంటే ఈ ఎపిసోడ్‌ తర్వాత రోజు ఏప్రిల్ 1 కావడంతో జనాలందర్నీ ఒకరోజు ముందే అంటే మార్చి 31నే ఫూల్స్ చేసేసారట. జనాలందర్నీ ఊదరగొట్టేసి, టెన్షన్ క్రియేట్ చేసేసి, లేనిపోని హడావుడి చేసేసిన తర్వాత షో చివర్లో అబ్బే ఇదంతా ఉత్తుత్తిగానే అనేసి, ఏప్రిల్ ఫూల్ అనేయబోతున్నారని వినికిడి. 
 
ఏది ఏమైనా, అసలు కథే ఇదేనన్న విషయం రేపటి ప్రసారంలో తేటతెల్లం అయిపోతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments