Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్‌పై మనసుపడింది.. అడిగినదానికంటే రూ.10 లక్షలు ఎక్కువిస్తా...

వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఆ మధ్య జీఎస్టీ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను తీసి చిక్కుల్లో చిక్కుకున్న ఆయన.. ప్రస్తుతం అక్కినేని నాగార్జుతో పోలీస్ నేపథ్యంతో కూడిన

Ram Gopal Varma
Webdunia
గురువారం, 29 మార్చి 2018 (12:55 IST)
వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఆ మధ్య జీఎస్టీ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను తీసి చిక్కుల్లో చిక్కుకున్న ఆయన.. ప్రస్తుతం అక్కినేని నాగార్జుతో పోలీస్ నేపథ్యంతో కూడిన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 
 
ఇపుడు తాజాగా, తన తదుపరి సినిమా కాస్టింగ్‌ను ప్రకటిస్తూ ఆసక్తి రేపాడు. ఇప్పటికే అక్కినేని అఖిల్‌తో సినిమాను ప్రకటించిన వర్మ, తన తర్వాతి సినిమా హీరోయిన్‌ను కూడా ప్రకటించాడు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'టగరు' సినిమాను చిత్రయూనిట్‌తో కలిసి వర్మ వీక్షించాడు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మాన్విత హరీష్‌పై మనసుపడిందన్నారు. ఈమె కేవలం ఒక కథానాయిక మాత్రమే కాదన్నాడు. ఈ సినిమాలో ఆమె తన నటనతో అందరినీ విస్మయానికి గురిచేస్తుందని చెప్పుకొచ్చాడు. ఆమెను తన తదుపరి సినిమాకు హీరోయిన్‌గా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఆ సినిమాకు ఆమె అడిగిన పారితోషికం కంటే 10 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రకటించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments