Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' నిర్మాత - డైరెక్టర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (14:50 IST)
"పుష్ప" చిత్ర నిర్మాణ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలతో పాటు నిర్మాతగా మారిన దర్శకుడు కె.సుకుమార్ కార్యాలయంలో కూడా ఈ సోదాలు సాగుతున్నాయి. గతంలో కూడా మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో కూడా ఐటీ దాడులు జరిగిన విషయం తెల్సిందే. 
 
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వరుస చిత్రాలు నిర్మిస్తుంది. ఈ యేడాడి సంక్రాంతి పండుగకు చిరంజీవితో "వాల్తేరు వీరయ్య", బాలకృష్ణతో "వీరసింహారెడ్డి" చిత్రాలను నిర్మించింది. ఈ రెండూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇపుడు సుకుమార్ సొంత బ్యానర్‌, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి "పుష్ప" చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. 
 
ఇదిలావుంటే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో "ఉస్తాద్ భగత్ సింగ్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. వరుస భారీ హిట్స్ చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమా నిర్మాణంతో పాటు పంపిణీ సంస్థను కూడా నడిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

ఆ అమ్మాయితో వాట్సప్ ఛాటింగ్ ఏంట్రా?: తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments