Webdunia - Bharat's app for daily news and videos

Install App

#InttelligentTeaser : పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్.కామ్ అంటున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. యువరత్న బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు.

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (17:19 IST)
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. యువరత్న బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. "ఖైదీ నంబర్ 150" చిత్రం తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంటిలిజెంట్‌ మూవీకి సి. కల్యాణ్ నిర్మాత. 
 
ఇటీవల బాలయ్య ప్రధాన పాత్రలో విడుదలైన 'జై సింహా' చిత్రానికి కూడా కళ్యాణ్ నిర్మాతగా ఉన్నారు. ఈ కనెక్షన్ తోనే 'ఇంటిలిజెంట్' చిత్ర టీజర్ బాలయ్యతో విడుదల చేయించారు. ఇటీవల 'ఇంటిలిజెంట్' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో సగం మొహాన్ని ఇంటిలిజెంట్ అనే అక్షరాలతో కవర్ చేసేసి.. కాస్త మ్యాట్రిక్స్ తరహా ఫీల్ తెచ్చేందుకు ప్రయత్నించారు. 
 
ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిధరమ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ధర్మాభాయ్‌ (డాన్)గా నటించినట్టు తెలుస్తోంది. పెదోడికి ఫ్లాట్‌ఫాం ధర్మాభాయ్ డాట్ కాం అంటూ ఎమోషనల్‌గా చెపుతాడు. కాగా, ఈ మూవీ సక్సెస్ అటు సాయి ధరమ్‌కి, ఇటు వినాయక్, లావణ్య త్రిపాఠిలకు ఎంతో అవసరం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments