Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కంపోజ్ చేసిన పాటలు పాడొద్దు.. బాలుకు ఇళయరాజా నోటీసులు

తాను కంపోజ్ చేసిన పాటలను అంతర్జాతీయ వేదికలమీద తన అనుమతి లేకుండా పాడకూడదని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కోర్టు నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది.

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (17:41 IST)
తాను కంపోజ్ చేసిన పాటలను అంతర్జాతీయ వేదికలమీద తన అనుమతి లేకుండా పాడకూడదని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కోర్టు నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది. సంగీత ప్రపంచంలో ఇద్దరు దిగ్గజాల మధ్య ఇలాంటి విభేదాలు రావడం ఫ్యాన్స్ మధ్య కలవరపెడుతోంది. అలాగే గాయని చిత్ర, బాలు కుమారుడు చరణ్‌కు కూడా ఇళయ రాజా నోటీసులు పంపడం విశేషం.
 
తనకు నోటీసు అందిన విషయం నిజమేనని బాలసుబ్రహ్మణ్యం కూడా ధృవీకరించారు. 'ఇటీవల నేను టోరంటో, రష్యా, దుబాయ్ వంటి చోట్ల మ్యూజిక్ కన్సర్ట్‌లు నిర్వహించాను.. అయితే అమెరికాలో చేసిన కచేరీ విషయంలో మాత్రమే ఇళయ రాజా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు' అని బాలు తెలిపారు.

ఈ నోటీసుల నేపథ్యంలో తన ట్రూప్ ఇళయ రాజా పాటలను పాడబోదని, అయితే దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని బాలు తన ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments