Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్యం చెబుతా : శరత్ కుమార్

Webdunia
మంగళవారం, 30 మే 2023 (15:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్య విద్యను చెబుతానని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ హీరో శరత్ కుమార్ ప్రకటించారు. మదురైలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో శరత్ కుమార్ మాట్లాడుతూ, మద్యం దేహాన్ని కుంగదీసి మానసిక ఒత్తిడిని కలుగజేస్తుందన్నారు. గంజాయి, గుట్కా తదితరాల వాడకం మనిషి పెరుగుదలను వేగంగా నియంత్రిందన్నారు. 
 
2025 నాటికి అత్యధిక యువకులతో కూడిన దేశంగా భారత్‌ మారుతుందని గణాంకాలు చెబుతున్నాయని, దేశంలో యువశక్తిని నియంత్రించేందుకే విదేశాల నుంచి మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. 69 ఏళ్ల వయసున్న తాను 150 ఏళ్ల వరకు జీవించేందుకు రహస్యాన్ని కనుగొన్నాని, 2026లో తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments