Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

డీవీ
మంగళవారం, 7 జనవరి 2025 (18:05 IST)
Naga vamsi- Balayya
తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బిజినెస్ అంచనాలతో ముందుకుసాగుతున్నారు. ఆయన నిర్మించే సినిమాల విషయంలో ముందుగా ఓటీటీ బిజినెస్ అయ్యాకే థియేటర్ కు వెళతారని దాంతో విజయాలు సాధిస్తున్నారని ఈజీగా బిజినెస్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వుంది. తాజాగా బాలక్రిష్ణ తో ఢాకు మహారాజ్ సినిమా తీశారు. ఈ సినిమా ముందుగానే ఓటీటీ బిజినెస్ అయింది.
 
నాగవంశీ మాట్లాడుతూ, నేను స్క్రిప్ట్ దశలోనే పలువురి సలహాలు తీసుకుంటాను. అందులో ఓటీటీవారికి కథ చెబుతా. వారికి నచ్చితే వెంటనే సెట్ పైకివెలతాను. అలాగే పంపిణీదారులకు కూడా చర్చిస్తాను. ఈ క్రమంలో ఏదైనా అంశం నచ్చకపోతే కథలో పలు మార్పులు చేయాల్సివస్తుంది. బహుశా అందులో నా గురించి అలా వార్తలు వస్తుంటాయని వివరించారు. గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి కలర్ కాలం వరకూ కొంతవరకూ సినిమా సెట్ కు వెళ్ళేముందు పంపిణీదారులు, శాటిలైట్ వారు ముందుగా స్క్రిప్ట్ వినిపించేవారు. వారు ముందుగా అడ్వాన్స్ లు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ను ఓటీటీ దక్కించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments