Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్బులు విక్రయిస్తున్న నటి ఐశ్వర్య

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (09:02 IST)
సీనియర్ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి ఇపుడు కుటుంబ పోషణ నిమిత్త సబ్బులు విక్రయిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. పైగా, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం చేస్తున్న పనితో ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. అప్పులు, ఇతర సమస్యలు అన్ని తీరిపోయి సంతోషంగా ఉన్నానని చెప్పిన ఐశ్వర్య.. తన తన కాళ్ళపై నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని చెప్పారు. 
 
ఇపుడు తాను, నాలుగు పిల్లులలో కలిసి ఉంటున్నట్టు చెప్పారు. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నానని చెప్పారు. తాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఒక మెగా సీరియల్‌లో నటించే అవకాశం కావాలన్నారు. బుల్లితెర నాకు అన్నం పెట్టిందని, సినిమాలు అన్నం పెట్టలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments