Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్బులు విక్రయిస్తున్న నటి ఐశ్వర్య

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (09:02 IST)
సీనియర్ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి ఇపుడు కుటుంబ పోషణ నిమిత్త సబ్బులు విక్రయిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. పైగా, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం చేస్తున్న పనితో ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. అప్పులు, ఇతర సమస్యలు అన్ని తీరిపోయి సంతోషంగా ఉన్నానని చెప్పిన ఐశ్వర్య.. తన తన కాళ్ళపై నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని చెప్పారు. 
 
ఇపుడు తాను, నాలుగు పిల్లులలో కలిసి ఉంటున్నట్టు చెప్పారు. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నానని చెప్పారు. తాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఒక మెగా సీరియల్‌లో నటించే అవకాశం కావాలన్నారు. బుల్లితెర నాకు అన్నం పెట్టిందని, సినిమాలు అన్నం పెట్టలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments