ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలమంటే నేను న‌మ్మ‌ను - ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్‌

Webdunia
శనివారం, 30 జులై 2022 (11:05 IST)
N.T.R. Jr
తెలుగు సినిమా రంగం ఇప్పుడు గ‌డ్డుకాలంలో వుంది. థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డంలేద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌య‌మై ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలం న‌డుస్తోంది. థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డంలేద‌ని అంటున్నారు. అది  నేను న‌మ్మ‌ను. అద్భుత‌మైన చిత్రం వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ప్రేక్ష‌కులే దేవుళ్ళు.
 
ప్రేక్ష‌కులు అభిమానులు థియేట‌ర్ల‌లో సినిమా చూసి తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త ఊపిరి ఇవ్వండి. నా త‌మ్ముడు సినిమా బింబిసార విడుద‌ల‌వుతుంది. అలాగే రాబోయే సీతారామం కూడా విడుల‌వుతుంది. వాటిని కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఎన్టీఆర్ రాక‌తో క‌ళ్యాణ్ రామ్ బింబిసార చిత్రానికి కొత్త ఉత్సాహం వ‌చ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments