Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ క్రికెట్ లీగ్‌: ఎల్బీ స్టేడియంలో టాలీవుడ్ సెలెబ్రిటీతో మ్యాచ్

పోలీస్ క్రికెట్ లీగ్‌లో గెలిచిన జట్టుతో టాలీవుడ్ సినిమా టీమ్ ఆదివారం తలపడనుంది. ఈ సెలబ్రిటీల జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులు వున్నారు. ఈ మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభ

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (11:45 IST)
పోలీస్ క్రికెట్ లీగ్‌లో గెలిచిన జట్టుతో టాలీవుడ్ సినిమా టీమ్ ఆదివారం తలపడనుంది. ఈ సెలబ్రిటీల జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులు వున్నారు. ఈ మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. 
 
తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా జరిగిన హైదరాబాద్ పోలీసు క్రికెట్ లీగ్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ పోటీ జరుగుతుందని, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 5.3గంటల నుంచి జరిగే మ్యాచ్‌ని చూసేందుకు ప్రవేశం ఉచితమని, క్రీడాభిమానులు తరలి రావాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. 
 
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నితిన్, నాని తదితరులు ఆడతారని చెప్పారు. ఇప్పటివరకు 270 జట్ల నుంచి 4050 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments