Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ కోసం బాలీవుడ్ నుంచి వచ్చేసిన బ్యూటీ స్టార్... ఎందుకు?

ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత తదుపరి చిత్రం భరత్ అను నేను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ చివరి సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. అది పూర్తి కాగ

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (19:06 IST)
ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత తదుపరి చిత్రం భరత్ అను నేను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ చివరి సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. అది పూర్తి కాగానే నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు. 
 
ఇకపోతే భరత్ అను నేను చిత్రం కోసం హైదరాబాద్ నగర శివార్లలో అసెంబ్లీ సెట్ ను నిర్మించారు. ఇక్కడ ఇతర తారాగణంతో చేయాల్సిన షూటింగ్ లాగించేస్తున్నారు. మరోవైపు మహేష్ సరసన నటించేందుకు బాలీవుడ్ నుంచి ఎంఎస్ ధోనీ చిత్రంతో పేరు తెచ్చుకున్న కైరా అద్వానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈమె హైదరాబాద్ వచ్చేసిందట. ఏకంగా మహేష్ బాబు సరసన తనకు అవకాశం రావడంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోందట. శ్రీమంతుడు చిత్రంతో మహేష్ హీరోగా కొరటాల శివ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భరత్ అను నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments