Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బంగార్రాజు'ను పట్టించుకోని సమంత, 'పుష్ప' ట్రైలర్‌పై తగ్గేదే లే అంటూ ట్వీట్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:13 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "పుష్ప".  ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసిన అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. 
 
ఈమె 'పుష్ప' ట్రైలర్‌పై చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "పుష్పరాజ్.. తగ్గేదే లే" అంటూ పుష్ప ట్రైలర్‌కు ఆమె రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అక్కినేని - సమంతలకు చెందిన ఉమ్మడి ఫ్యాన్స్ మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments