Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బంగార్రాజు'ను పట్టించుకోని సమంత, 'పుష్ప' ట్రైలర్‌పై తగ్గేదే లే అంటూ ట్వీట్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:13 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "పుష్ప".  ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసిన అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. 
 
ఈమె 'పుష్ప' ట్రైలర్‌పై చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "పుష్పరాజ్.. తగ్గేదే లే" అంటూ పుష్ప ట్రైలర్‌కు ఆమె రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అక్కినేని - సమంతలకు చెందిన ఉమ్మడి ఫ్యాన్స్ మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments