Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బంగార్రాజు'ను పట్టించుకోని సమంత, 'పుష్ప' ట్రైలర్‌పై తగ్గేదే లే అంటూ ట్వీట్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:13 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "పుష్ప".  ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసిన అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. 
 
ఈమె 'పుష్ప' ట్రైలర్‌పై చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "పుష్పరాజ్.. తగ్గేదే లే" అంటూ పుష్ప ట్రైలర్‌కు ఆమె రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అక్కినేని - సమంతలకు చెందిన ఉమ్మడి ఫ్యాన్స్ మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments