Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ స్థానంలో నిలబెట్టింది అభిమానులే.. వాళ్లకు థ్యాంక్స్ : రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
బుధవారం, 3 మే 2023 (16:50 IST)
తనను ఈ స్థానంలో నిలబెట్టింది అభిమానులేనని, వాళ్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఆమె తాజాగా మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటమే గానీ, వాటిలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. అది కూడా హిందీ చిత్రాలే చూసేదాన్నని తెలిపారు. 
 
తనకు 18 యేళ్లు ఉన్న సమయంలో మోడలింగ్‌లోకి అడుగుపెట్టాని, ఒక్క నెల తిరిగేసరికి నా ఫోటోలు ఎవరో చూసి నేరుగా మా డాడీకి ఫోన్ చేసి సినిమాలో నటింపజేసేందుకు సంప్రదించారని తెలిపారు. వాళ్ళు పదేపదే అడగటంతో ఓకే చెప్పారని తెలిపారు. పైగా, కేవలం ప్యాకెట్ మనీ కోసమే సినిమాల్లో నటించాలని, మా స్నేహితుల్లో కంటే నేను బిజీ పర్సన్ కావాలన్న ఉద్దేశ్యంతో ఈ రంగంలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. ఆ తర్వాత అభిమానులు ఆదరించడంతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని, వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నట్టు వెల్లడించారు.
 
కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నటించిన తొలి చిత్రం "వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్". ఇది బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. ఇపుడు బాలీవుడ్‌లోనూ హవా కొనసాగిస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా అభిమానులు అధిక సంఖ్యలోనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్

దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments