Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట కేసులో : హీరో నాగశౌర్య తండ్రి అరెస్టు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (14:56 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మంచిరేవుల పేకాట కేసులో టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌‌ను నార్శింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
 
క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కాగా శివలింగప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ అరెస్టుతో ఈ ఫామ్‌ హౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో గుత్తా సుమనే కింగ్‌పిన్ అనుకుంటే మరో కీలక వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య ఫాదర్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments