Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా గోడు విని కొత్త జీవో ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు : హీరో మహేష్

Webdunia
బుధవారం, 11 మే 2022 (13:50 IST)
మా బాధలు, గోడు విని అందుకు తగినట్టుగా కొత్త జీవో జారీ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ హీరో మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు కూడా ఇలానే ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రభుత్వం, చిత్రపరిశ్రమ ఎంతో సమన్వయంతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. పేర్ని నాని గారికి థ్యాంక్స్ అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అయితే, సినిమా టిక్కెట్ల అంశంపై ప్రభుత్వం కొత్తగా జారీచేసిన జీవోపై టాలీవుడ్ ప్రముఖుల్లో ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఒక్క మెగాస్టార్ చిరంజీవి మినహా మరో హీరో లేదా డైరెక్టర్ లేదా నిర్మాత స్పందించలేదు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన వారిలో చిరంజీవి మినహా ఏ ఒక్కరూ స్పందించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments