Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ నటులు భారత్‌లో ఉండొచ్చా.. అనే ప్రశ్నకు ఒకే ఆన్సర్ నో కామెంట్: హేమమాలిని

ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచ

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (12:44 IST)
ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచి భారత్‌ వచ్చేందుకు వీసాలు, అనుమతులు ప్రభుత్వమే ఇస్తుందని శుక్రవారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కళాకారుల్ని, తీవ్రవాదుల్ని ఒకేలా చూడవద్దన్నారు. 
 
ఈ విషయంపై సల్మాన్‌ ఖాన్‌, రాధికా ఆప్టే తదితర సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు. తాజాగా బాలీవుడ్‌ నటి హేమమాలిని ఈ విషయం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. ''వివాదాస్పదమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోవడం లేదు. 
 
కానీ మొత్తంమీద.. మేము నటీనటులం. కాబట్టి పాకిస్థాన్‌ నటులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నటిస్తున్నారు. ఓ నటిగా వాళ్ల పనిని నేను ప్రశంసిస్తాను. కానీ వాళ్లు ఇక్కడ ఉండొచ్చా? లేదా? అనే విషయం గురించి నేను కామెంట్‌ చేయదలచుకోవడం లేదు'' అని హేమమాలిని మీడియాతో అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments