Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌పైనే శరత్ బాబు.. డయాలసిస్ చేస్తున్న వైద్యులు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:08 IST)
తీవ్ర అనారోగ్యం బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ప్రస్తుతం సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీనివల్ల శరీరంలో లోపల ఇన్ఫెక్షన్ సోకి అంతర్గత అవయవాలు పాడైపోయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. 
 
ఇటీవల అనారోగ్యానికి గురైన శరత్ బాబును బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయన కుటంబ సభ్యులు, స్నేహితులు కలిసి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. శరత్ బాబు కుటుంబ సభ్యుల వినతి మేరకు వైద్యులు ఎలాంటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని వణికించిన భూకంపం - పలు నగరాల్లో ప్రకంపనలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments