Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

డీవీ
సోమవారం, 2 డిశెంబరు 2024 (17:12 IST)
AM Ratnam, jyoti krishna and ohters
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా హరిహరవీరమల్లు. ఈ చిత్రం సజావుగా జరగాలని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారిని చిత్ర టీమ్ నేడు దర్శించుకుంది. నిర్మాత ఎ.ఎం. రత్నం, దర్శకుడు జ్యోతిక్రిష్ణ తదితరులు దర్శించుకున్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రం భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడానికి సిద్ధమవుతుందని అన్నారు.
 
ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం విజయవాడలో చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మూడొంతుల షూటింగ్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ పూర్తిచేసి అనుకున్నట్లుగా విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు పాత్ర అభిమానుల అంచనాలను మించి 28 మార్చి 2025న థియేటర్‌లలో మరపురాని సినిమా అనుభూతిని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

తెలంగాణాలో అతి భారీ వర్షాలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments