Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

ఠాగూర్
ఆదివారం, 27 జులై 2025 (10:59 IST)
ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రాన్న ప్రత్యేకంగా ప్రదర్శించారు. శనివారం రాత్రి ప్రదర్శించిన తొలి ఆటకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే, ఆడిటోరియం పూర్తిగా నిండిపోవడంతో అనేక మంది చిత్రాన్ని వీక్షించలేకపోయారు. దీంతో ఆదివారం కూడా రెండు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 24వ తేదీన భారీ ఓపెనింగ్స్‌‍తో ఈ చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారికి ఈ చిత్రాన్ని చేరువ చేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు ప్రదర్శించనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 7 గంటలకు జరిగిన మొదటి షోకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆదివారం కూడా రెండు షోలను ప్రదర్శించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments