Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక సవాల్‌ను స్వీకరించి పూర్తి చేశా, ఇప్పుడు రకుల్, కాజల్, తమన్నాకు నా సవాల్: రాశీఖన్నా

Webdunia
సోమవారం, 20 జులై 2020 (16:58 IST)
తెరాస ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ప్రభంజనంలా సాగుతోంది. సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి స్పందిస్తూ మొక్కలు నాటుతున్నారు. అలాగే సామాన్యులు కూడా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మొన్న మొక్కలు నాటిన రష్మిక మందన్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాశీఖన్నాకు తన సవాల్ విసిరింది. 
ఇవాళ రాశీఖన్నా మొక్కలు నాటి మరో ముగ్గురు నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాకు ఛాలెంజ్ విసరిరారు. వీరంతా మొక్కలు నాటాలని కోరారు.
అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments