Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక సవాల్‌ను స్వీకరించి పూర్తి చేశా, ఇప్పుడు రకుల్, కాజల్, తమన్నాకు నా సవాల్: రాశీఖన్నా

Webdunia
సోమవారం, 20 జులై 2020 (16:58 IST)
తెరాస ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ప్రభంజనంలా సాగుతోంది. సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి స్పందిస్తూ మొక్కలు నాటుతున్నారు. అలాగే సామాన్యులు కూడా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మొన్న మొక్కలు నాటిన రష్మిక మందన్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాశీఖన్నాకు తన సవాల్ విసిరింది. 
ఇవాళ రాశీఖన్నా మొక్కలు నాటి మరో ముగ్గురు నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాకు ఛాలెంజ్ విసరిరారు. వీరంతా మొక్కలు నాటాలని కోరారు.
అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments