Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఛాలెంజ్ స్వీకరించిన శృతి హాసన్

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (15:50 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్‌ని స్వీకరించి హైదరాబాద్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు ప్రముఖ సినీనటి శృతి హాసన్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అలాగే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన లేడి సూపర్ స్టార్ కమలహాసన్ తనయ శృతి హాసన్ తన నివాసంలో మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా తననీ నామినేట్ చేసిన మహేష్ బాబుకి అలాగే దేవిశ్రీప్రసాద్‌కి ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటిన శృతి హాసన్ మరో ముగ్గురిని నామినెట్ చేశారు. వారిలోబాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హీరోయిన్ తమన్నా, రానా దగ్గుబాటి ఉన్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments