Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఛాలెంజ్ స్వీకరించిన శృతి హాసన్

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (15:50 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్‌ని స్వీకరించి హైదరాబాద్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు ప్రముఖ సినీనటి శృతి హాసన్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అలాగే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన లేడి సూపర్ స్టార్ కమలహాసన్ తనయ శృతి హాసన్ తన నివాసంలో మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా తననీ నామినేట్ చేసిన మహేష్ బాబుకి అలాగే దేవిశ్రీప్రసాద్‌కి ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటిన శృతి హాసన్ మరో ముగ్గురిని నామినెట్ చేశారు. వారిలోబాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హీరోయిన్ తమన్నా, రానా దగ్గుబాటి ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా సర్కారు నుంచి పిలుపు

రోడ్లపై తిరగని వాహనాలు పన్నులు చెల్లించక్కర్లేదు : సుప్రీంకోర్టు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments