Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు - పాండవులు చేసిందే తప్పే అయితే... నేను చేసింది తప్పే... గాయత్రి టీజర్

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. మరొకటి విలన్ క్యారెక్టర్. ఈ చిత్రానికి సంబంధ

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (10:40 IST)
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. మరొకటి విలన్ క్యారెక్టర్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవల విడుదలకాగా, దీనికి మంచి స్పందన వచ్చింది. 
 
రామాయ‌ణంలో రాముడికి, రావ‌ణాసురుడికి గొడ‌వ‌.. మ‌హా భార‌తంలో పాండ‌వుల‌కి , కౌర‌వుల‌కి గొడ‌వ అని చెబుతూ పుర‌ణాల‌లో వాళ్ళు చేసింది త‌ప్పే అయితే నేను చేసింది త‌ప్పే, అక్క‌డ వాళ్ళు దేవుళ్ళు అయితే ఇక్క‌డ నేను దేవుడినే. అర్థ చేసుకుంటారో , అపార్థం చేసుకుంటారో .. చాయిస్ ఈజ్ యువ‌ర్స్ అంటూ టీజ‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ పేల్చాడు మోహ‌న్ బాబు. 
 
హీరోగా.. విలన్‌‌గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం అందరికి ఇంట్రస్టింగ్‌గా వుంది. వచ్చే నెల 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. ఈ చిత్రంలో శ్రియ, నిఖిలా విమల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments