Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న నాగ చైతన్య హీరోయిన్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (14:14 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" చిత్రం. ఇందులో హీరోయిన్‌గా మంజిమా మోహన్ నటించారు. ఇపుడు ఈ భామ పెళ్లిపీటలెక్కనున్నారు. కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు, సీనియర్ హీరో కార్తీక్ తనయుడైన గౌతం కార్తీక్‌ను పెళ్లి చేసుకోనున్నట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. 
 
గతంలో గౌతం కార్తీక్, మంజిమా మోహన్‌లు కలిసి 'దేవరాట్టం' అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వారిద్దరూ ఖండించలేదు కదా తోసిపుచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతుందన్న విషయం నిర్ధారణ అయింది. 
 
అయితే, ఇపుడు ఈ ప్రేమ జంట తమతమ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై త్వరలోనే వారిద్దరూ అధికారికంగా ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments