Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న నాగ చైతన్య హీరోయిన్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (14:14 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" చిత్రం. ఇందులో హీరోయిన్‌గా మంజిమా మోహన్ నటించారు. ఇపుడు ఈ భామ పెళ్లిపీటలెక్కనున్నారు. కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు, సీనియర్ హీరో కార్తీక్ తనయుడైన గౌతం కార్తీక్‌ను పెళ్లి చేసుకోనున్నట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. 
 
గతంలో గౌతం కార్తీక్, మంజిమా మోహన్‌లు కలిసి 'దేవరాట్టం' అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వారిద్దరూ ఖండించలేదు కదా తోసిపుచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతుందన్న విషయం నిర్ధారణ అయింది. 
 
అయితే, ఇపుడు ఈ ప్రేమ జంట తమతమ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై త్వరలోనే వారిద్దరూ అధికారికంగా ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments