Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

డీవీ
సోమవారం, 6 మే 2024 (19:17 IST)
Ramcharan
రామ్ చరణ్ ప్రతిష్టాత్మక శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ లో వుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతతం చెన్నైలో షూట్ జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్ వినూత్నంగా చేయాలని సంకల్పించారు.  తాజా అప్ డేట్ ప్రకారం,   సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సినిమాను  ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 
ప్రమోషన్లకు సంబంధించి టీమ్ ను ఏర్పాటు చేశారు. అన్ని రకరాల మాద్యమాలలో ఆసక్తికరమైన పబ్లిసిటీతో గేమ్ చేంజర్ తారాగణం కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర కూడా  ప్రమోషన్స్ లో పాల్గొనేలా షెడ్యూల్ తయారుచేసుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments