Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

డీవీ
సోమవారం, 6 మే 2024 (19:17 IST)
Ramcharan
రామ్ చరణ్ ప్రతిష్టాత్మక శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ లో వుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతతం చెన్నైలో షూట్ జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్ వినూత్నంగా చేయాలని సంకల్పించారు.  తాజా అప్ డేట్ ప్రకారం,   సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సినిమాను  ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 
ప్రమోషన్లకు సంబంధించి టీమ్ ను ఏర్పాటు చేశారు. అన్ని రకరాల మాద్యమాలలో ఆసక్తికరమైన పబ్లిసిటీతో గేమ్ చేంజర్ తారాగణం కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర కూడా  ప్రమోషన్స్ లో పాల్గొనేలా షెడ్యూల్ తయారుచేసుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments