Webdunia - Bharat's app for daily news and videos

Install App

Zee5కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు గేమ్ ఛేంజర్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (12:40 IST)
ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 
 
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక గేమ్ ఛేంజర్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు Zee5 కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు విక్రయించబడ్డాయి.
 
ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర కాగా, మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం సహజం. 
 
సీన్స్‌తో పాటు పాటల్లోనూ హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేయడం శంకర్ స్టయిల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని 2024లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోబాలా విజయబాలన్ వెల్లడించారు. ఏదైనా ఆలస్యం జరిగితే సినిమాను జనవరి 2025కి వాయిదా వేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments