Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీమోహన్ వెన్నెముకకు శస్త్రచికిత్స... పరామర్శించిన మెగాస్టార్ దంపతులు

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (17:03 IST)
నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి ముర‌ళీమోహ‌న్‌కు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో వెన్నెముక‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. గత నెల 14వ తేదీన ఆయన అమ్మగారి అస్థికలు గంగానదిలో కలపడానికి వార‌ణాసి వెళ్లారు. ఆ కార్యక్రమం జరుపుతుండగానే మురళీమోహన్‌కు అకస్మాత్తుగా రెండు కాళ్లుకూ సమస్య వ‌చ్చి న‌డ‌వ‌లేని స్థితిలో పడిపోయారు.
 
దాంతో వెంటనే ఆయన వార‌ణాసి నుంచి హైద‌రాబాద్ చేరుకుని కేర్ ఆసుపత్రిని సంప్రదిస్తే వెన్నెముక‌లో సమస్య ఉందని ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. డాక్టర్లు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. విషయం తెలిసి మెగాస్టార్‌ చిరంజీవి, తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని ముర‌ళీమోహ‌న్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments