Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువ.. అందుకే నరేష్‌ను తగులుకుంది.. (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (18:43 IST)
సినీ నటులు పవిత్ర, నరేష్‌ల వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. పవిత్ర నరేష్ తాము పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పవిత్రపై ఆమె మొదటి భర్త సుచేంద్ర షాకింగ్ కామెంట్లు చేశారు. పవిత్రకు డబ్బుపై వ్యామోహం ఎక్కువంటూ పేర్కొన్నారు. 
 
పవిత్రకు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమని.. ఆమె అవకాశవాది, విజయనిర్మల గారు సంపాదించిన రూ.1500 కోట్లు ఆస్తి నొక్కేసిందని చెప్పారు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. తనను వదిలేసి నరేష్‌ను తగులుకుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్.. కారణం ఏంటంటే?

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments