Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొచ్చాడయాన్ వివాదంలో రజినీ కాంత్ భార్య లతా రజినీ కాంత్.. ఫోర్జరీ చేశారంటూ..?!

దక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ భార్య లతా రజినీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. ''కొచ్చాడయాన్'' చిత్రం హక్కులకు సంబంధించిన వివాదంలో లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పంది

Webdunia
శనివారం, 9 జులై 2016 (10:04 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ భార్య లతా రజినీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. ''కొచ్చాడయాన్'' చిత్రం హక్కులకు సంబంధించిన వివాదంలో లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించాలని ఆ నోటీసుల్లో కోరినట్లు సమాచారం. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం హక్కులను లత అక్రమంగా విక్రయించారని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసింది. 
 
లతా రజనీకాంత్  కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారంటూ సదరు సంస్థ జూన్ 9, 2015న పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలైంది. "కొచ్చాడయాన్'' హక్కులకు సంబంధించిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించి సినిమా హక్కులను ఒక ఎంటర్టైన్‌మెంట్ కంపెనీకి ఆమె అమ్మారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ విషయంలో లతా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments