Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ 'గౌరీ శంకర్'

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:19 IST)
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, విడుదలకు సిద్ధమవుతున్న 'నిరీక్షణ' చిత్ర దర్శకులు మళ్ళ వంశీకృష్ణ, 'రోషగాడు' నిర్మాతలు మోహన్ రావు-పార్వతి, 'హిజా' హీరో కమ్ డైరెక్టర్ మున్నాకాశి, తూర్పు గోదావరి-రాజోలు ఫోర్ షోస్ సినీప్లెక్స్ అధినేత పాలిక శ్రీను తదితర సినీ ప్రముఖులతోపాటు.. పలు రంగాలకు చెందిన వదాన్యుల సహాయ సహకారాలతో.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ కరోనా కష్ట కాలంలో.. అనకాపల్లిలో గత కొన్ని రోజులుగా 'అన్నదాన కార్యక్రమం' నిర్వహిస్తున్నారు.
 
భారత్ వికాస్ పరిషత్ సౌజన్యంతో.. గౌరీ శంకర్ నిర్వహిస్తున్న ఈ సేవా క్రతువుకు విశ్రాంత పోలీస్ అధికారి పీలా గోపాల్ రావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయి అవార్డు గ్రహీత శ్రీమతి పిల్లా నిర్మల వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఉడతాభక్తిగా.. కరోనా విపత్కాలంలో తాను చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి.. వివిధ రంగాలకు చెందిన అమృత హృదయులతోపాటు.. సినిమా రంగానికి చెందిన పలువురు మానవతావాదులు ఎంతో పెద్ద మనసుతో చేయూతనందిస్తుండటం తనను ముందుకు నడిపిస్తోందని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన గౌరీ శంకర్ పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments