నవంబరులో అజిత్ కుమార్ బైక్ వరల్డ్ టూర్

Webdunia
బుధవారం, 10 మే 2023 (21:27 IST)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ యూరోపా దేశాలకు సాహసోపేత బైక్ యాత్రను ప్రారంభించనున్నారు. అజిత్ తదుపరి చిత్రం "విడా ముయర్చి" తెరకెక్కుతోంది. 
 
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించబడనప్పటికీ, ఈ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
ఈ నేపథ్యంలో అజిత్ నవంబరులో ప్రపంచ పర్యటన చేపడతారని తెలుస్తోంది. ఈ వార్త అజిత్ అభిమానుల్లో ఉత్సాహపరిచింది. 
 
గత సంవత్సరం, అజిత్ ఐరోపాకు వెళ్లడానికి "తునివు" షూటింగ్ షెడ్యూల్ నుండి విరామం తీసుకున్నాడు. ఈసారి నేపాల్-భూటాన్ నుండి అజిత్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments