Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈషాన్య మహేశ్వరి సొగసు చూడతరమా?

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (21:35 IST)
కర్టెసి-ట్విట్టర్
రాజుగారి గది చిత్రంతో పరిచయమైన యువ నటి ఈషాన్య మహేశ్వరి. కరోనా సమయంలో ఆమె నటించిన నమస్తే నేస్తమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలకు సంతకాలు చేసానని చెపుతోంది. ఈలోపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పాపులర్ అవుతోంది.

 
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోజులో ఎలా వున్నానో చెప్పుకోండి అని అడుగుతోంది. ఇలా ఈషాన్య మహేశ్వరి అడుగుతుండటంతో నెటిజన్లు ఎగబడి కామెంట్లు పెడుతున్నారు.

 
నల్లచీరలో తన గ్లామర్ అందాలకు విపరీతంగా లైక్స్ ఇచ్చారని హ్యాపీ అవుతోంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలను చూసి టాలీవుడ్ ఆఫర్లు ఏమయినా వస్తాయేమో చూడాలి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments