Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగు పిచ్చేంటి బాబోయ్.. హీరోలు ఎలా వున్నా పర్లేదా?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (11:57 IST)
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా.. ఓ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. హీరోలు ఎలా వున్నా పర్లేదు కానీ.. హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా వుండాలా అంటూ ప్రశ్నించింది. ఈషా రెబ్బా తాజా సినిమా సుబ్రహ్మణ్యపురం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె మాట్లాడింది. ఈషా కాస్త ఎక్కువ కలరుంటే బాగుంటుందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. 
 
అందుకు ఈషా రెబ్బా ఫైర్ అయ్యింది. అయినా ఈ కలర్ పిచ్చి ఎందుకండీ.. వున్న కలరే తనకు చాలని చెప్పింది. దీంతోనే సంతోషంగా వున్నానని వెల్లడించింది. హీరోలు ఎలా వున్నా ఫరవాలేదు గానీ, హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా వుండాలా అంటూ కౌంటరిచ్చింది. 
 
కాగా అరవింద సమేత సినిమాలో హీరోయిన్‌గా మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం వుంది. సుబ్రహ్మణ్యపురంతో ఈమెకు మంచి గుర్తింపు లభిస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments