Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగు పిచ్చేంటి బాబోయ్.. హీరోలు ఎలా వున్నా పర్లేదా?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (11:57 IST)
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా.. ఓ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. హీరోలు ఎలా వున్నా పర్లేదు కానీ.. హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా వుండాలా అంటూ ప్రశ్నించింది. ఈషా రెబ్బా తాజా సినిమా సుబ్రహ్మణ్యపురం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె మాట్లాడింది. ఈషా కాస్త ఎక్కువ కలరుంటే బాగుంటుందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. 
 
అందుకు ఈషా రెబ్బా ఫైర్ అయ్యింది. అయినా ఈ కలర్ పిచ్చి ఎందుకండీ.. వున్న కలరే తనకు చాలని చెప్పింది. దీంతోనే సంతోషంగా వున్నానని వెల్లడించింది. హీరోలు ఎలా వున్నా ఫరవాలేదు గానీ, హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా వుండాలా అంటూ కౌంటరిచ్చింది. 
 
కాగా అరవింద సమేత సినిమాలో హీరోయిన్‌గా మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం వుంది. సుబ్రహ్మణ్యపురంతో ఈమెకు మంచి గుర్తింపు లభిస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments