Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి 'ఎదురీత' చిత్ర నిర్మాత కన్నుమూత

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (14:23 IST)
కరోనా వైరస్ సోకి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత కన్నుమూశారు. ఆయన పేరు బోగారి లక్ష్మీనారాయణ. ఈయన నిర్మాణ సంస్థ శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్. ఈ బ్యానర్‌పై గతంలో ఎదురీత అనే సూపర్ హిట్ మూవీని నిర్మించారు. 
 
అయితే, ఈయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆయ‌న య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించ‌డంతో క‌న్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీపై ఎంత‌గా ఎఫెక్ట్ చూపించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కరోనా వ‌ల‌న గ‌త 5 నెల‌లుగా షూటింగ్స్ అన్నీ స్తంభించాయి. దీంతో సినీ కార్మికులు పొట్ట‌కూటి కోసం ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతున్న విషయం తెల్సిందే. అదేసమయంలో అనేక మంది ఈ కరోనా వైరస్ బారినపడి మృత్యువాపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments