Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి 'ఎదురీత' చిత్ర నిర్మాత కన్నుమూత

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (14:23 IST)
కరోనా వైరస్ సోకి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత కన్నుమూశారు. ఆయన పేరు బోగారి లక్ష్మీనారాయణ. ఈయన నిర్మాణ సంస్థ శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్. ఈ బ్యానర్‌పై గతంలో ఎదురీత అనే సూపర్ హిట్ మూవీని నిర్మించారు. 
 
అయితే, ఈయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆయ‌న య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించ‌డంతో క‌న్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీపై ఎంత‌గా ఎఫెక్ట్ చూపించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కరోనా వ‌ల‌న గ‌త 5 నెల‌లుగా షూటింగ్స్ అన్నీ స్తంభించాయి. దీంతో సినీ కార్మికులు పొట్ట‌కూటి కోసం ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతున్న విషయం తెల్సిందే. అదేసమయంలో అనేక మంది ఈ కరోనా వైరస్ బారినపడి మృత్యువాపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments