Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనాతో ఎడిట‌ర్ నాగ‌వ‌ర‌ప్ర‌సాద్ క‌న్నుమూత‌

Webdunia
శనివారం, 15 మే 2021 (20:07 IST)
ng prasad
క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో సినీ ప్ర‌ముఖుడ్ని కాటేసింది. ప‌లు సినిమాల‌కు ఎడిట‌ర్‌గా ప‌నిచేసిన నాగ‌వ‌ర ప్ర‌సాద్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 11గంట‌ల త‌ర్వాత చనిపోయారు. ఆయ‌న కుటుంబంలో ఇద్ద‌రు పిల్ల‌లు, భార్య‌కు క‌రోనా సోకింది. ప్ర‌సాద్‌కూ క‌రోనా సోక‌డంతో వారంరోజుల‌పాటు చెన్నైలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకుని తిరిగి ఇంటికి వ‌చ్చారు. ఇంటికి వ‌చ్చిన రెండో రోజే ఛాతిలో నొప్పి రావ‌డంతో కూలిపోయారు. ఈయ‌నకు ముగ్గురు పిల్ల‌లు. 
 
ఈయ‌న సీనియ‌ర్ న‌టి ప్ర‌భ‌కు సోద‌రుడు. మ‌రో సోద‌రుడు సురేంద్ర హైద‌రాబాద్‌లోనే వుంటారు. ఈయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసి  కూడా సురేంద్ర వెల్ల‌లేని ప‌రిస్థితి. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ వుండ‌డంతో గ‌త్యంత‌రంలేక ఇంటివ‌ద్ద‌నే వుండిపోవాల్సి వ‌చ్చింది. ప్రసాద్ పలు తెలుగు తమిళ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఆయన చిరంజీవి సినిమాలకి కూడా పనిచేశారు. వీరి కుటుంబం దాస‌రి నారాయ‌ణ‌రావుకు బంధుత్వం కూడా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వల్పశ్రేణి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

వెయ్యి ఆవులు ఇస్తాం.. తితిదేకు సొంతందా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి అనుమానాస్పద మృతి.. గొంతుకోసి చంపేశారు..

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments