Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (14:46 IST)
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, ఈ పాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ పాట పూర్తి లిరికల్‌ను విడుదల చేయనున్నారు. 
 
"దమ్ మసాలా బిర్యానీ.. గుద్దిపారేయ్ గుంటూర్నీ..." అంటూ ఎంతో ఎనర్జిటిక్‌గా సాగే గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత సమకూర్చుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments