Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (14:46 IST)
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, ఈ పాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ పాట పూర్తి లిరికల్‌ను విడుదల చేయనున్నారు. 
 
"దమ్ మసాలా బిర్యానీ.. గుద్దిపారేయ్ గుంటూర్నీ..." అంటూ ఎంతో ఎనర్జిటిక్‌గా సాగే గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత సమకూర్చుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments