Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఎంబసీకి క్లియరెన్స్ లెటర్.. ఈ రాత్రికి ముంబైకు శ్రీదేవి భౌతికకాయం

దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి స్వదేశానికి రానుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ లేఖ దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి అం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (15:17 IST)
దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి స్వదేశానికి రానుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ లేఖ దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి అందింది. దీంతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో ముంబైకు తరలించనున్నారు. 
 
ప్రస్తుతం క్లియరెన్స్ లేఖతో మార్చురీ నుంచి శ్రీదేవిని ఎంబాల్మింగ్‌కు ప్రక్రియకు తరలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఈ సాయంత్రం 5 గంటలకు ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసురానున్నారు. ముంబై - దుబాయ్ ప్రాంతాల విమాన ప్రయాణ సమయం మూడు గంటలు. అంటే.. శ్రీదేవి మృతదేహం రాత్రి 9 లేదా రూ.10 గంటల సమయానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments