Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు: రాగిణి-సంజనా కలబడుకుంటున్నారా?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (20:05 IST)
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం మడివాడ మహిళా సంరక్షణ కేంద్రంలో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు పరస్పరం బాహాబాహీకి దిగుతున్నట్టు తెలుస్తోంది. తాను అరెస్ట్ అయినందుకు నువ్వే కారణమంటూ సంజన, కాదు... నువ్వే కారణమంటూ రాగిణి పోట్లాడుకుంటున్నట్టు సమాచారం.
 
ఇదిలావుండగా, గతంలో డ్రగ్స్ తీసుకున్నారా? అనే విషయాన్ని తేల్చేందుకు రాగిణి మూత్రాన్ని సేకరించాలన్న ఆలోచనలో ఉన్న అధికారులు, ఆమెను కోరగా, చిన్న సీసాలో, తాగే నీటిని తెచ్చి ఇచ్చిందని, ఆపై విషయం తెలుసుకున్న అధికారులు, ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మహిళా కానిస్టేబుల్‌ను పంపి, మరోసారి యూరిన్ సేకరించారు.
 
ఇదే కేసులో అరెస్ట్ అయిన రాహుల్, ప్రశాంత్ రంగా, ప్రతీశ్ హెట్టి, రాహుల్, నియాజ్ తదితరులను వైద్య పరీక్షల నిమిత్తం కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారి రక్తంతో పాటు తల వెంట్లుకలు, మూత్రం తదితరాల నమూనాలను సేకరించారు. రాగిణికి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బంగారం వ్యాపారి వైభవ్ జైన్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, పరీక్షల నిమిత్తం పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments