Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు హాజరు కావాల్సిందే...

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (16:52 IST)
తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలు పరిశీలిస్తూ.. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్‌ హౌస్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. 
 
 ఈ నెల 6న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. కొంత గడువు కావాలని కోరారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల.. తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత సమయం ఇవ్వాలని ఈడీ అధికారులకు లేఖ రాశారు. 
 
అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారఐ సమాచారం. ముందుగా నోటీసులు ఇచ్చిన ప్రకారం ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments