Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్‌ రాజశేఖర్‌ కి పితృవియోగం - శ‌నివారం చెన్నైలో అంత్య‌క్రియ‌లు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:55 IST)
Dr. Rajasekhar faimily with Varadarajan Gopal
హీరో డా.రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్‌ గోపాల్‌ చెన్పై డీసీపీగా రిటైర్‌ అయ్యారు. 
 
ఆయనకు  అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్‌,  వరదరాజన్‌ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్‌ గోపాల్‌ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
ఈ విష‌యాల‌ను జీవిత తెలియ‌జేస్తూ,  నా మామగారు  గోపాల్ గారి మరణాన్ని విచారంగా తెలియజేస్తున్నాను. ఆయన భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తరలిస్తున్నారు. నివాళులర్పించాలని కోరుకునే వ్యక్తులు ఈరోజు (శుక్ర‌వారం) సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన నివాసంలో (నం. 26, AI బ్లాక్, 8వ ప్రధాన రహదారి, అన్నానగర్, చెన్నై 40) నివాళులర్పించవచ్చు.
 
రేపు (శ‌నివారం) మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు జరగనున్నాయ‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

Father: కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నం.. తాగిన మైకంలో శరీర భాగాలు తాకుతూ?

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments