కిరణ్‌ అబ్బరం, అతుల్యరవి మీటర్‌ తెరవెనుక ఏం జరిగిందో తెలుసా!

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (17:13 IST)
Kiran Abbaram, Athulyaravi
కిరణ్‌ అబ్బరం నటించిన మీటర్‌ సినిమాను మైత్రీ మూవీస్‌ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించింది. రమేస్‌ కదూరి దర్శకుడు. తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. తనురాసుకున్న కథను తన గురువు మలినేని గోపీచంద్‌కు చెప్పారు. అలా మైత్రీ మూవీ మేకర్స్‌ లైన్‌లోకి రావడం జరిగింది. అయితే ఈ కథకు హీరోగా ముగ్గురు ప్రముఖ హీరోలకు దర్శకుడు రమేష్‌ కథ చెప్పారు. వారు కథ బాగుంది. రెండు సంవత్సరాలు ఆగమని చెప్పారు. దాంతో తనగురువు గోపీచంద్‌ సూచన మేరకు కిరణ్‌ అబ్బవరంకు సంప్రదించడం ఆయన వెంటనే ఓకే అనడం జరిగిపోయాయి.
 
హీరో కిరణ్‌ గురించి కథ పెద్దగా మార్చలేదుకానీ హీరోయిన్‌గా ఫేమస్‌ అయిన నటి కావాలని దర్శకుడు పట్టుపట్టాడు. కొత్త అమ్మాయి అయితే బెటర్‌ అని హీరో చెప్పడంతో నిర్మాతలు కూడా ఓకే అన్నారు. కానీ దర్శకుడు రమేష్‌ మనసు ఎందుకో ఒప్పలేదు. ఫైనల్‌గా తనే కాంప్రమైజ్‌ అయి మలయాళ నటి అతుల్య రవికి కథ చెప్పడం ఆమె చేస్తాననడం జరిగింది. సినిమా ఔట్‌పుట్‌ వచ్చాక తను పాత్రలో ఒదిగిన తీరు నాకు ఆశ్చర్యమేసింది. తను భవిష్యత్‌లో పెద్ద నటి అవుతుందని వద్దన్న దర్శకుడే కితాబిచ్చాడు. అదే సినిమారంగంలో ప్రత్యేకత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments