Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో ప్రభాస్ సరసన నటించాలంటే.. అంత కావాలన్న దిశాపటానీ?

బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నా

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (11:54 IST)
బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నాడని సమాచారం. ఇప్పటికే సాహో చిత్రం పూర్తి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 
 
రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, యువి క్రియేషన్స్ బేనర్ పై 150 కోట్లతో సాహో రూపొందనుంది. ఈ మధ్య విడుదలైన సాహో టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. దిశాపటానీకి సాహో టీమ్ ఆఫర్ ఇచ్చిందట. ఇప్పటికే ఆమె సినిమాలు హిట్ కాకపోయినా, ''సాహో" దర్శకనిర్మాతలు మాత్రం దిశాపటానిని పట్టించుకుని ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్‌ ఇచ్చారు. 
 
అయితే వచ్చిన అవకాశాన్ని దిశాపటానీ పొగరుతో వద్దనుకుందట. సాహో సినిమాలో నటించేందుకు రూ.5 కోట్ల పారితోషికం అడిగిందట. అంత ఇవ్వలేమని సాహో టీమ్ చెప్పేసిందట. దీంతో దిశాపటానీ సాహో టీమ్‌తో పనిచేసే ఛాన్సును మిస్ చేసుకుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments