Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భార్యతో కలిసి రథాన్ని లాగిన దర్సకుడు త్రివిక్రమ్

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:51 IST)
ప్రముఖ సినీ దర్సకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామిసేవలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. త్రివిక్రమ్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. క్యూలైన్లో అందరితో కరచాలనం చేశారు త్రివిక్రమ్.
 
ఆలయం బయటకు రాగానే వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ తన భార్యతో కలిసి స్వర్ణరథాన్ని లాగారు. గోవిందా గోవిందా అంటూ గోవిందనామస్మరణలు చేశారు. త్రివిక్రమ్ రథాన్ని లాగడాన్ని భక్తులు ఆశక్తిగా తిలకించారు. ఆలయం బయట కూడా భక్తులు అందరికీ కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ వెళ్ళారు త్రివిక్రమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments