Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాధ రావు

డీవీ
సోమవారం, 13 జనవరి 2025 (17:26 IST)
director Trinadha Rao
దర్శకుడిగా  మేం వయసుకు వచ్చాం, ధమాకా వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న త్రినాథరావు తాజాగా నిర్మాతగా కూడా మారాడు. యూత్ ఫుల్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. తాజాగా సందీప్ కిషన్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్. గత రాత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో యాంకర్, నటీమణులను ఉద్దేశించి అసభ్యపదాలు పలకడంతో సోషల్ మీడియాలో పలు రకాలుగా విమర్శలు వచ్చాయి.
 
దాంతో ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు మహిళా సంఘాలు కూడా కేస్ వేయాలనుకోవడంతో త్రినాథరావు ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను అంటూ తెలియజేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments