Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్, రియాతో సినిమా.. ఇప్పుడేమో వ్యవసాయం చాలంటున్నాడు..

Webdunia
గురువారం, 23 జులై 2020 (17:38 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు రూమి జాఫ్రే స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈయన వాంగ్మూలానికి అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏంటంటే? సుశాంత్, అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి రూమీ జాఫ్రే ఓ సినిమాకు ప్లాన్ చేశారు. కానీ ఉన్నట్టుండి సినిమాలు వద్దనుకుని వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. సుశాంత్‌కు రూమీ జాఫ్రే మంచి స్నేహితుడు. సుశాంత్ నటనకు గుడ్‌‌బై చెప్పి వ్యవసాయం చేయాలనుకున్న విషయాన్ని రూమీ జాఫ్రే చెప్పినట్టు తెలుస్తోంది. 
 
జూన్ 14న బలవన్మరణం చెందిన సుశాంత్ కొందరి వేధింపుల వల్లనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడని పలువురు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురితో కూడిన బృందం దాదాపు 35 మందికి పైగా వ్యక్తులని విచారించింది. వీరిలో జాఫ్రే కూడా ఒకరు. ఈ విచారణ తో పాటు సుశాంత్ మరణంతో బాగా అప్ సెట్ అయిన జాఫ్రే.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments