Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి..

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (12:15 IST)
Rajat Mukherjee
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయారు. ఈయన దర్శకత్వం వహించిన రోడ్ మూవీకి ప్రస్తుతం డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఆదివారం ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. కాగా 'రోడ్‌, ప్యార్ తూనే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్‌' వంటి చిత్రాలతో రజత్ ముఖర్జీ మంచి గుర్తింపు సంపాదించారు. 
 
రజత్ ముఖర్జీ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌లో ట్వీట్లు పెడుతున్నారు. రజత్ ముఖర్జీ మృతి పట్ల నటుడు మనోజ్ బాజ్‌పాయి ట్విట్టర్‌లో సంతాపం వెల్లడించారు. తన స్నేహితుడు, రోడ్ దర్శకుడు రజత్ జైపూర్‌లో కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతికలగాలని పోస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments