Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ సక్సెస్.. ఛార్మినార్‌ వద్ద జక్కన్న సందడి

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:47 IST)
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జక్కన్న రాజమౌళి ఛార్మినార్‌లో సందడి చేశారు. కుమారుడు కార్తికేయతో కలిసి ఛార్మినార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. 
 
అలాగే ఛార్మినార్ వద్ద నైట్ బజార్‌ను తిలకించి... ఓ హోటల్‌లో బిర్యానీ తినారు. ఆపై బయల్దేరిన రాజమౌళితో అభిమానులు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం జక్కన్న ఛార్మినార్ సందర్శన నెట్టింట వైరల్ అయ్యింది. 
 
ఇకపోతే.. ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి మహేశ్‌ బాబుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments