Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ సక్సెస్.. ఛార్మినార్‌ వద్ద జక్కన్న సందడి

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:47 IST)
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జక్కన్న రాజమౌళి ఛార్మినార్‌లో సందడి చేశారు. కుమారుడు కార్తికేయతో కలిసి ఛార్మినార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. 
 
అలాగే ఛార్మినార్ వద్ద నైట్ బజార్‌ను తిలకించి... ఓ హోటల్‌లో బిర్యానీ తినారు. ఆపై బయల్దేరిన రాజమౌళితో అభిమానులు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం జక్కన్న ఛార్మినార్ సందర్శన నెట్టింట వైరల్ అయ్యింది. 
 
ఇకపోతే.. ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి మహేశ్‌ బాబుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments