Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ సక్సెస్.. ఛార్మినార్‌ వద్ద జక్కన్న సందడి

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:47 IST)
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జక్కన్న రాజమౌళి ఛార్మినార్‌లో సందడి చేశారు. కుమారుడు కార్తికేయతో కలిసి ఛార్మినార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. 
 
అలాగే ఛార్మినార్ వద్ద నైట్ బజార్‌ను తిలకించి... ఓ హోటల్‌లో బిర్యానీ తినారు. ఆపై బయల్దేరిన రాజమౌళితో అభిమానులు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం జక్కన్న ఛార్మినార్ సందర్శన నెట్టింట వైరల్ అయ్యింది. 
 
ఇకపోతే.. ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి మహేశ్‌ బాబుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments