Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (17:52 IST)
ప్రభాస్ - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించే "కల్కి-2" చిత్రం ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ, 'కల్కి'లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసినట్టు చెప్పారు. 'కల్కి' సీక్వెల్‌లో అశ్వత్ధామ, కర్ణలదే సినిమా మొత్తం ఉంటుందని తెలిపారు. పైగా, 'కల్కి' తక్కువ సమయంలో తీసే చిత్రం కాదని చెప్పారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం, సీజీ వర్క్ అధికంగా ఉండటం వల్ల చాలా సమయం పడుతుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. 
 
మరోవైపు, హీరోలు నాని, విజయ్ దేవరకొండల అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందిస్తూ, ఫ్యాన్స్ వార్ గురించి తనకు తెలియదన్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలో విజయ్‌కు నాని సపోర్టుగా నిలిచేవారన్నారు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారని చెప్పారు. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిత్రం ఇపుడు చేయడం కష్టమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

monkey: రూ.2లక్షల ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. (video)

Chittoor man snake bite పాములకు అతనంటే చాలా ఇష్టం.. 30ఏళ్లుగా కాటేస్తూనే వున్నాయి..

సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి.. ఒక రోజు విచారణకు అనుమతి!

ప్రభుత్వ కొలువున్న వరుడు కావలెను .. నల్లగా ఉన్నా ఫర్వాలేదంటున్న యువతి (Video)

ఇన్‌స్టాఖాతాలో మైనర్ బాలికలకు గాలం ... ఆపై వ్యభిచారం.. ఎక్కడ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments