Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ ఇంట్లో ఏకంగా పది మందికి కరోనా వైరస్

Webdunia
గురువారం, 20 మే 2021 (13:18 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ వైరస్ దెబ్బకు సినీ, క్రీడా, రాజకీయ ప్ర‌ముఖుల‌ని వ‌ణికిస్తుంది. ముఖ్యమంత్రులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారంటే ఈ సారి క‌రోనా ఉదృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 
 
తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో క‌రోనా క‌ల‌కలం సృష్టించింది. ఒక‌రు ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ట. ఈ విష‌యాన్ని ఆ హీరోయిన్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. గల్ఫ్, యురే, కా అధినేత్రి, గద్దల కొండ గణేష్ చిత్రాల్లో నటించిన బ్యూటీ డింపుల్ హయతి. 
 
తాజాగా ర‌వితేజ హీరోగ తెర‌కెక్కుతున్న 'ఖిలాడి' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈమె స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు కాగా, షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఈమె ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఇక్కడే ఇరుక్కుపోయింది. 
 
తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని చెప్పిన హీరోయిన్.. వారిలో 10 మందిని మహమ్మారి చుట్టుముట్టిందని తెలిపింది. ఇందులో వాళ్ల తాతగారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో వారికి దూరంగా ఉండ‌డం,వారి ఆరోగ్య ప‌రిస్థితిని త‌ల‌చుకుంటే బాధ క‌లుగుతుంద‌ని వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments